Tuesday, May 14, 2024
- Advertisement -

పాదయత్ర పబ్లిసిటీ కోసం జగన్ ఎంత ఖర్చు పెడుతున్నారంటే..?

- Advertisement -

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎప్పుడు జనల్లో ఉండాలని భావించే వ్యక్తి. అయితే జగన్ తండ్రి యాత్రకు వచ్చినంత పభ్లిసిటీ తనకు రావాలంటే ఏం చేయాలి..? విజయం అనేది ప్రచారంలో ఒక భాగమే.. కాబట్టి ఎలా జనంలోకి వెళ్లాలి..? ఎలా హైలైట్ కావాలి..? అందుకు అన్ని ప్లాన్స్ సిద్దం చేశారు జగన్, పీకే. వ్యూహం ఏంటో.. జగన్ ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుస్తే షాక్ అవుతారు. తన పాదయాత్రను ఛానెళ్లు పదేపదే చూపించాలని పేపర్లు అదేపనిగా రాయాలని ఆరాటపడుతున్నాడు.

జగన్ నిజంగానే అంతే సామరస్యంగా ఉన్న పొలిటీషియన్ అయితే అదేం పెద్ద విషయం కాదు. అయితే జగన్ గురించి అతనికి సంబంధించిన ఛానెల్స్ లోనే మంచిగా చూపించి.. ఇతర ఛానెల్స్ లో బురుద జల్లినట్లు.. అతనిపై లేని పోని వార్తలు చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై కూడా జగన్ దృష్టి పెట్టాడట. అయితే ఇప్పుడు వ్యతిరేక మీడియా కూడా తనను చూపించేలా జగన్ ప్లాన్ చేస్తున్నాడు అంటున్నారు. ఎలాగో తెలుసా ? బడ్జెట్ పెట్టి.. పెయిడ్ పబ్లిసిటీ.. మీడియా పబ్లిసిటీ కోసం జగన్ ఏకంగా 150కోట్ల వరకూ ఖర్చుపెట్టబోతున్నాడు అంటున్నారు. ఎందుకంటే ఇది డు ఆర్ డై పరిస్థితి. టీవీలు, పేపర్లతోపాటు వెబ్ సైట్లు, వీడియో స్ట్రీమింగ్ అంతా తనే కనిపించేలా ఇలా ప్లాన్ చేస్తున్నాడని గుస గుసలు వినిపిస్తున్నాయి.

కోట్లకు కోట్లు ఇస్తే కమర్షియల్ గా అయినా న్యూస్ వేస్తారు కదా.. ఆ రకంగా అయినా జనంలోకి వెళ్లినట్టు అవుతుందని ఈ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అంటే ఇందులో రెండు సంగతులున్నాయ్. ఒకటి డబ్బులిచ్చి చూపించుకుంటే తప్ప జగన్ రాజకీయంలో వర్కవ్ట్ కాదు అనేది మొదటిది. ఇక రెండోది జగన్ రోడ్డు మీడకు అడుగుపెడితే.. మీడియాకు డబ్బు డబ్బే అని, న్యూస్ కి న్యూసే అని చర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -