Tuesday, May 7, 2024
- Advertisement -

ఓరి నాయనో.. ఒక్క నిమిషంలో 4,100 ఫుడ్ ఆర్డర్లు..!

- Advertisement -

ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్ తో ప్రజలు ఎంటర్ టైన్ మెంట్ కి ఎంత దూరం అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇదే తరహాలో బయట ఫుడ్ కూడా ఆర్డర్ చేయడం తగ్గించుకున్నారు. కానీ నిన్న మాత్రం ఒక్క మెరుపు మెరిసేలా ఆర్డర్లు ఇచ్చి వామ్మో అనిపించారు. కాగా, రోనా వ్యాప్తి నేపథ్యంలో కొన్ని ఆంక్షలుండడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరుపుకునేవారి సంఖ్య తగ్గిందేమో కానీ, ఇళ్లలోనే 2021కి స్వాగతం పలికిన వారి సంఖ్య ఈసారి చాలా ఎక్కువగా ఉంది.

ప్రస్తుతం జనాలు బయట ఫుడ్ కి ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హాయిగా ఇంటికే ఫుడ్ డెలివరీ చేయడంతో హూటల్ వెళ్లే రిస్క్ కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వెల్లువలా వచ్చిపడిన ఆర్డర్లతో ఉక్కిరిబిక్కిరైంది.

పండుగలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జొమాటోకు నిమిషానికి 2,500 ఆర్డర్లు వస్తుంటాయట. కానీ నిన్న రాత్రి ఒక్క నిమిషంలో 4,100 ఫుడ్ ఆర్డర్లు వచ్చాయని జోమాటో సీఈఓ దీపీందర్ గోయల్ వెల్లడించారు.ఈ ఫుడ్ ఆర్డర్లలో అగ్రస్థానం బిర్యానీలు, పిజ్జాలదేనట. 

నవలల ఆధారంగా వచ్చిన చిరంజీవి సినిమాలు..!

పాట.. పాట.. పాట.. ఎవరి నోట?

హీరోయిన్లకు సాటి హీరోయిన్లు గాత్ర దానం చేసిన వారు వీళ్లే..!

పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు వీళ్ళే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -