Thursday, April 25, 2024
- Advertisement -

కమల్ హాసన్ కి మరో షాక్!

- Advertisement -

తమిళనాట త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రచార పర్వం కొనసాగుతుంది. పార్టీ నేతలు హామీల వర్షాలు కురిపిస్తున్నారు. తమిళనాట ఈసారి ఎన్నికల్లో సినీ రంగు కూడా పులుముకుంది. విశ్వనటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ తరుపునుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు కమల్ కి కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. తన పార్టీ అభ్యర్థుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

పారిశ్రామికవేత్త కూడా అయిన లేరోస్  ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు సోమవారం ప్రారంభించిన దాడులు నిన్న కూడా కొసాగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెన్నై పల్లవరం వద్ద వాహన తనిఖీలు చేసున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులకు ఒక కారులో తరలిస్తున్న రూ.4 కోట్ల విలువైన బంగారం, వెండినగలు పట్టుబడ్డాయి.

ఈరోడ్‌లో జరిపిన తనిఖీల ద్వారా 4.5 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో లేరోస్ తిరుచ్చిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

త‌మిళ‌నాడు ఎన్నిక‌లు.. ఓట‌ర్ల దుస్తులు ఉతికిన అభ్యర్థి

రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఐదుగురు జవాన్ల మృతి

తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -