Sunday, April 28, 2024
- Advertisement -

మళ్లీ లాక్ డౌన్ పై అందరి దృష్టి.. ఆయన ఏం అన్నారంటే..!

- Advertisement -

కరోనా విజృంభణ దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం నాగ్​పూర్​లో లాక్​డౌన్​ విధించింది. వారం రోజుల పాటు అమలులో ఉండే ఈ లాక్​డౌన్​ సోమవారం ప్రారంభమైంది. ఆంక్షలు పక్కాగా అమలయ్యేలా చూసేందుకు పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. నగర వ్యాప్తంగా గస్తీ​ నిర్వహిస్తాం. ఎవరైనా అనవసరంగా బయటకు వచ్చినా, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కమిషనర్ అమితేష్ కుమార్ హెచ్చరించారు.

లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా పలు చోట్ల ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సోమవారం ఉదయం స్థానికులు యధావిధిగా పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. ఇటీవల కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న సీఎం శివరాజ్​ సింగ్ చౌహాన్.. సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.

నైట్​ కర్ఫ్యూపై సహా పలు ఆంక్షలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశానని చౌహాన్ అన్నారు. ఈ విషయంపై చర్చించడానికి సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి మళ్లీ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు తీవ్రమైన ఆంక్షలు విధించేందుక సన్నద్ధం అవుతున్నాయి.

ఏకంగా భారత్ లో ఏడు చోట్ల సోదాలు.. ఏం దొరుకుతుంది అని ఎదురు చూపులు..!

మొన్న వాయిదా.. నేడు ఇక్కడ ఎన్నికలు..!

ప‌సుపు పాల‌తో ప్ర‌యోజ‌నాలెన్నో !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -