2019 ఎలెక్షన్స్కి అన్ని పార్టీలు ఇప్పటి నుండే సన్నద్దం అవుతున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజిక వర్గాలకు ఎమ్మేల్యే అభ్యర్థులను పార్టీలు ఇప్పటికే సిద్దం చేశాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో 2019 ఎలెక్షన్లలో పోటి చేయబోయే అభ్యర్ధలు వీరే అని టిడిపిలో ప్రధానంగా చర్చ నడుస్తుంది.
చంద్రబాబు చాలామంది అభ్యర్థులపై అసంతృప్తితో ఉన్నారని ,ఈసారి కొత్తవారిన బరిలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. టిడిపి సీనియర్ నేత మాగుంటే శ్రీనివాసరెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారని కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలురులో నియోజిక వర్గాలలో నాయకత్వం సరిగా లేదని,ఆయన ముగ్గురు పేర్లను ప్రతిపాదించారని ప్రకాశం జిల్లాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. వీరిలో ఎర్రగొండపాలెం నియోజిక వర్గంలో ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ పేరుని ప్రతిపాదించారని, గిద్దలురు టిడిపి బరిలో సాయి కల్పన రెడ్డిని దించాలని చూస్తున్నట్లు సమాచారం.
ఒంగోలు
బాలినేని శ్రీనివాస రెడ్డి(వైఎస్ఆర్సిపి)
దామచర్ల జనార్థన్( టిడిపి)
కందుకూరు
ఎమ్.మహిందర్ రెడ్డి(వైఎస్ఆర్సిపి)
పి.రామారావు( టిడిపి)
కొండెపీ
జూపుడి ప్రభాకర్ రావు( టిడిపి)
వైఎస్ఆర్సిపి అభ్యర్థి పెండింగ్
సంతమాగులూరు
సుధాకర్ బాబు(వైఎస్ఆర్సిపి)
పి.డెవిడ్ రాజు(టిడిపి)
అద్దంకి
బి.గరటయ్య(వైఎస్ఆర్సిపి)
జి.రవికూమర్(టిడిపి)
పర్చుర్
దగ్గుబాటి ఫ్యామిలీ(వైఎస్ఆర్సిపి)
ఈ.సాంబశివరావు(టిడిపి)
చీరాల
వైఎస్ఆర్సిపి అభ్యర్థి పెండింగ్
టిడిపి అభ్యర్థి పెండింగ్
దాసరి
బి.శివ ప్రసాద్ రెడ్డి(వైఎస్ఆర్సిపి)
ఎస్.రాఘవ రావు(టిడిపి)
కనిగిరి
బి. మధుసుదన్ యాదవ్(వైఎస్ఆర్సిపి)
టిడిపి అభ్యర్ధి పెండింగ్
గిద్దలూరు
ఐవి రెడ్డి(వైఎస్ఆర్సిపి)
సాయి కల్పన (మాగుంటా ప్రతిపాదించిన పేరు)
మార్కాపూర్
జి.వెంకట రెడ్డి(వైఎస్ఆర్సిపి)
కెపి.కొండ రెడ్డి(టిడిపి)
ఎర్రగొండపాలెం
ఎ.సురేష్(వైఎస్ఆర్సిపి)
టిడిపి అభ్యర్ది పెండింగ్(ఐఆర్ఎస్ ఆఫీసర్)