Thursday, May 2, 2024
- Advertisement -

కోళ్లును పందాలకు సిద్దం చేస్తున్నారు

- Advertisement -

సంక్రాంతి వస్తుందంటే చాలు బోగి మంటలు , కొత్త అల్లుళ్ళు , బంధు మిత్రులు, పిండి వంటలతో సందడి మొదలైవుతుంది. వాటితో పాటుగా ఉత్సహంగా సాగే కోడిపందాలు మరింత శోభను తీసుకువస్తాయి.

అయితే తూర్పుగోదావరి జిల్లాలో లక్షల రూపాయలు వెచ్చించి  కోళ్లును పందాలకు సిద్దం చేస్తున్నారు పందెం రాయుళ్లు. దీని కోసం ప్రత్యేక తర్పీదును ఇప్పించి మరీ పందాలకు రెడీ అవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -