Monday, April 29, 2024
- Advertisement -

టాస్ గెలిచి ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ముంబై..

- Advertisement -

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబ‌య్ త‌ల‌ప‌డుతోంది. ముంబయి సొంత మైదానం వాంఖడేలో జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముబ‌య్ కెప్టెన్ రోహిత్ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నారు. తాజా సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన ముంబయి జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. ఆరు మ్యాచ్‌ల తర్వాత ఎట్టకేలకి టోర్నీలో బోణి కొట్టిన బెంగళూరు చివరి స్థానంలోనే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -