ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అమరావతికి పెట్టు బడులను ఆకర్శించేందుకు అమెరికా వెల్లిన బాబు బృదం పర్యటన అట్టర్ ప్లాప్ కావడంతో ఇద రాజకీయరంగు పులముకుంది.
ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే టూర్ అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను .. రాష్ట్రప్రజల దృష్టిని మరల్చడానికే ఎల్లోమీడియా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అధికార ,విపక్షపార్టీల ఆరోపనలు ప్రత్యారోపనలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ఇప్పటికే అనేక సార్లు ఏపీకి పెట్టుబడులకోసమని విదేశీ పర్యటనలు జరిపారు బాబు. అయితే ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు ఆమరావతికి వచ్చాయే..ఎన్నివేల ఉద్యోగాల కల్పన జరిగిందో అది బాబుకొక్కడికే తెలియాలి. విదేశీ పర్యటన వెల్లినప్పుడల్లా వేల కోట్ల పెట్టుబడులు వస్తునాయని… పెద్దపెద్ద సాప్ట్ వేర్ కంపెనీలు వస్తున్నాయని బాబు ఆయన బ్యాచ్ మీడియా ముందు ఊదరగొట్టడం తప్ప ఒరిగిందేమిలేదు. విశాఖలో పరిశ్రమల సమ్మీట్ జరిగినపుడు వేల కోట్ల పెట్టుబడులకోసం కంపెనీలతో ఎమ్ఓయూ కుదుర్చున్న ప్రభుత్వం ఇప్పటి వరకు దాని ఊసెలేదు.పర్యటనలతో ఎమ్ఓయులు కుదుర్చకోవడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమిలేదన్నది బహిరంగ రహష్యమే.
{loadmodule mod_custom,Side Ad 1}
ఇప్పుడు తాజాగా చేపట్టిన ఆమెరికా విదేశీ పర్యటన వల్ల పెట్టుబడులు అటుంచి తీవ్ర వివాస్పాదమయ్యింది. అధికార పక్షం బాబును ఆకాశానికెత్తేస్తుంటె విపక్షం మాత్రం బాబు పర్యటన బోగస్ అని విమర్శిస్తన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా యాత్ర అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ‘మెయిళ్లు, రచ్చ, కుట్ర’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్పై బురద జల్లుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ‘ఆడలేక మద్దెల ఓడు….’ అన్న చందంగా టీడీపీ వారు తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
అధికార,విపక్షపార్టీలు ఒకరి నొకరు విమర్శించు కోవడం తప్ప ప్రజలకు ఒరిగిందేమిలేదు. పెట్టుబడులకోసంమని ప్రజల సొమ్మును తగలెయ్యడం తప్ప ప్రయేజన శూన్యం. వేల కొట్లు పెట్టుబడులు వస్తున్నాయని ఊదరగొడుతున్న తెలుగు తమ్ముళ్లకు ఇక్కడ ఉన్న పోటోను చూస్తె అర్థమవుతుంది బాబు విదేశాపర్యటన ఎంత సక్సెస్ అయ్యిందో.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read