Saturday, May 4, 2024
- Advertisement -

కరోనా అలెర్ట్.. ఆ స్కూల్ లో డేంజర్ బెల్స్..!

- Advertisement -

మంచిర్యాల జిల్లాలోని బాలికల ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాఠశాలకు చెందిన మరో 15 మందికి పాజిటివ్​ అని తేలింది. 80 మందికి పరీక్షలు చేయగా 15 మంది బాలికలకు వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.

అదే పాఠశాలలో సోమవారం నిర్వహించిన పరీక్షల్లో 14 మందికి పాజిటివ్ అని తేలింది. వారిలో 11 మంది టీచర్లు, ఇద్దరు వంట నిర్వాహకులు, ఒక విద్యార్థి ఉన్నారు. పాఠశాలలో ఇప్పటివరకు 29 మందిలో వైరస్ నిర్ధరణ అయింది.

వైరస్ కలకలం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపించడానికి భయపడుతున్నారు.

ఈరోజు ఇక చాలు.. వాయిదా వేసిన కేసిఆర్..!

ఇది అంతా సంక్షోభం తీసుకొని రావడానికే..!

ఆయనకి సంతాపం తెలపడం చాలా బాధాకరం: సీఎం కేసిఆర్సీ

ఎల్పీ మీటింగ్.. రాజ్ గోపాల్ రెడ్డి ఏం అన్నారంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -