Thursday, May 23, 2024
- Advertisement -

ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానంలో మంట‌లు..

- Advertisement -

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీ విమానాశ్రయంలోని న్యూఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో బోయింగ్‌ 777 విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఏసీ యూనిట్ కు మరమ్మతులు చేస్తుండగా ఈప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -