Thursday, May 2, 2024
- Advertisement -

కృష్ణ ఫ్యామిలీ అందరు ఒకేసారి ఎందుకు కలిశారంటే ?

- Advertisement -

ఒకే చోట సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. ఇంత సడెన్ గా వీరందరు మీట్ అవ్వడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా ? మహేష్ బాబు సోదరి.. హీరో సుధీర్ బాబు భార్య అయిన పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు కారణంగా వీరందరు కలిశారు. ఈ వేడుకని పురస్కరించుకుని అందరూ సూపర్ స్టార్‌ కృష్ణ గారి ఇంట్లో గేథర్ అయ్యారు.

ప్రియతో కేక్ కటింగ్ చేయించి.. తర్వాత ఫ్యామిళీ మొత్తం కలిసి డైనింగ్‌ టేబుల్‌ వద్ద కూర్చొని.. కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేశారు. సాయంకాలం వరకూ కృష్ణగారి ఇంట్లోనే గడిపి.. ఆఖర్లో ఆయనకు టాటా చెప్పి వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన ఫోటోలను హీరో సుధీర్ బాబు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ’ఆ తేదీ రానే వచ్చింది.. నా ప్రేమ ఈరోజే పుట్టింది. హ్యాపీ బర్త్‌ డే ప్రియ’ అంటూ సుధీర్ బాబు ఈ ట్వీట్లో పేర్కొన్నాడు.

ఈ ఫొటోల్లో కృష్ణ గారితో పాటు మహేష్ తల్లి ఇందిరా గారు, అలాగే మహేష్ పెదనాన్న ఆదిశేషగిరి రావు, టీడీపీ ఎంపీ అయిన గల్లా జయదేవ్‌, అలాగే మంజుల దంపతులు, నమ్రత వంటి వారు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు ఓ ఫోటోలో చాలా యంగ్ గా స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు.

బాబోయ్ దసరా కి మా సినిమాలను రిలీజ్ చేయం..?

రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీరే..!

విజయ్ కోసం అనుష్క ప్రయత్నాలు..అస్సలు సెట్ అవదేమో..?

అల్లు స్టూడియోస్ బడ్జెట్ ఎంతో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -