Friday, May 3, 2024
- Advertisement -

ఆకట్టుకుంటున్న జాతి రత్నాలు ట్రైలర్…!

- Advertisement -

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తో మంచి హిట్ తో పాటు మంచి గుర్తింపుని కూడా తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఇప్పుడు జాతి రత్నాలు అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో..ఈ మూవీలో కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు..ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది.స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ‘జాతిరత్నాలు’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రెబల్ స్టార్ ప్రభాస్ చేతులమీదుగా ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమం సాగింది.

లేడిస్ ఎంపోరియం నడిపే హీరో నవీన్ తో మిత్రులు రాహుల్, ప్రియదర్శి కలవడం.. వీరు ఓ కేసులో ఇరుక్కొని జైలు పాలు కావడం.. దాన్ని నుంచి వారు ఎలా బయటపడ్డారన్నది చూపించబోతున్నారు.మధ్యలో ప్రేమ, వీరి గందరోళ పరిణామాలు.. జాతిరత్నాలు గోలగోల చేశారు. బ్రహ్మానందం చివర్లో జడ్జిగా చేసిన సీన్ ఆకట్టుకుంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల చేయబోతున్నారు.

ఇది ఎక్కడి గొడవ నాయనా.. పలమనేరు వేడెక్కింది..!

లేఖ ఒక అబద్ధాల జాతర.. కేటీఆర్ కి హద్దులే లేవు..!

ముక్కు నేలకు రాస్తా.. నీకు దమ్ము ఉందా… పల్లా సవాల్..!

ఈయన గొడవ ఏంటో.. మొన్న విమర్శలు.. నేడు క్షమాపణలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -