- Advertisement -
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ మరోసారి తన అందంతో వార్తల్లో నిలిచింది.అటు అందంతో పాటు ,ఇటు నటనలోను ఆమె మంచి పేరు సంపాదించింది శ్రద్ధ కపూర్.తాజాగా ఆమె ఓ ఫోటో షూట్లో పాల్గొంది.తన అందాలకు మరింత పదను పెట్టింది శ్రద్ధ కపూర్. ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అవుతుంది శ్రద్ధ.ప్రభాస్ హీరోగా సాహో మూవీలో హీరోయిన్గా నటిస్తుంది శ్రద్ధ.తాజాగా ఆమె నటించిన ‘స్త్రీ’ అనే హారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో శ్రద్ధ దెయ్యంగా కనిపించి బయపెట్టనుంది.ఆరు బయట ఆరామ్ గా తిరుగుతున్న మగమహారాజుల తోలు వలిచి రక్తం తాగి చంపుతుందట.ఈ సినిమా శ్రద్ధకు మరో హిట్ ఇస్తుందో లేదో చూడాలి.