Friday, May 3, 2024
- Advertisement -

కరోనా కలకలం.. ఒకే కుటుంబలో 21 మందికి కోవిడ్ పాజిటీవ్!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ కేసులు మళ్ళీపెరుగుతున్నాయి. నిన్నటి రోజున 700 లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఏపిలోని తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి మండలంలోని ఓ కుటుంబంలో 21 మందికి కరోనా సోకింది. ఆ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్రిలోని తిరుమల కాలేజీలో చదువుతున్నాడు. 

అస్వస్థతకు గురి అయిన విద్యార్థి కాలేజీ నుంచి ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. దాంతో ఆ కుటుంబ సభ్యులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  

ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,92,984కు చేరింది. ఇదులో 8,82,314 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 3469 మంది చికిత్స పొందుతుండగా, 7201 మంది మరణించారు.

సీబీఐ@భారత్ లో 100 దాడులు..!

నేడు భారత్ బంద్.. స్థంభించిన రవాణా వ్యవస్థ!

ముంబాయిలో మరో విషాదం.. కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -