ఆంధప్రదేశ్ శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దీనికి సంబందించి జగన్ చాంబర్లో జరిగిన ఘటనలో దిగ్బ్రాంతి కర వాస్తవాలు వెలుగు చూసుస్తున్నాయి.
దీనిపై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ, విద్యుత్ అధికారుల విశ్వనీయ సమాచరం ప్రకారం జగన్ గదికి ఒకే సారి షార్క్షర్ట్యుట్ అయ్యేవిధంగా ప్లాన్ వేశారని…వచ్చే అసెంబ్లీ సమావేశాల సయంలో అమలు చేయాలనే అనుమానాలు వక్వక్తం అవుతున్నాయి.దీనికి సంబందించి ఇప్పటికే వైసీపీ బాబుపై తీవ్రంగా స్పందించింది.
{loadmodule mod_custom,GA1}
ఏసీ ,కరెంటు పైపులలోకి నీరు వచ్చే అవకాశం ఉండదని ….షార్ట్ షర్క్యూట్ అయ్యేటట్లు పక్కాప్లాన్ ప్రకారమే చేశారని అధికారి చెప్పినట్లు సమాచారం.రంగంలోకి దిగిన పెద్దలు ఆయా అధికారిని విధులనుంచి తప్పించినట్లు సమాచారం.వీటితో పాటు అనేక అనుమానాలు ఇందుకు బలాన్ని కలిగిస్తున్నాయి.
జగన్ ఛాంబర్లోకె నీల్లు కారండ,పైపులను కట్ చేస్తున్నప్పుడు బద్రతా సిబ్బంది ఏంచేస్తున్నారు.మీడియాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు…జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు ఇదిఎలా సాధ్యం.ఎంక్వయిరీ వేయాలంటె సీబీఐ నివేయాలి.దర్యాప్తు వివిరాలు ఎందుకు వెల్లడించలేదు ఇలాంటి అనుమానాలు సామాన్యప్రజానీకం వ్యక్తం చేస్తున్నారు.
{loadmodule mod_custom,GA2}
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్ జగన్పై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని వైసీపీ నాయకురాలు రోజా వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాని వెనుక జగన్ ఉన్నట్లు టీడీపీ చెప్పడం సాధారణమైపోయిందని ఆమె ధ్వజమెత్తారు.ఇవన్నీ కూడా జగన్పై భారీ కుట్ర చేశారన్నదానికి అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.
{loadmodule mod_sp_social,Follow Us}
Related