Wednesday, April 17, 2024
- Advertisement -

బీఎస్పీ అధినేత్రి మాయావతి కి పితృ వియోగం..!

- Advertisement -

ఉత్తర్​ ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి తండ్రి ప్రభూ దయాల్​(95) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగానే ఆయన చనిపోయినట్లు పార్టీ ఓ సమావేశంలో పేర్కొంది. ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేసింది.

ఢిల్లీలోని కుమారుడి ఇంట్లో ప్రభూ తుది శ్వాస విడిచారు. తండ్రి భౌతిక కాయానికి మాయావతి నివాళి అర్పించారు.ప్రభూ దయాల్​.. తపాలా శాఖలో సెక్షన్​ హెడ్​గా విధులు నిర్వర్తించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఆరుగురు కుమారులు.

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కన్నుమూత!

ఏపి మంత్రి పేర్ని నాని ఇంట విషాదం!

గుజరాత్​లో ఘోర ప్రమాదం.. తెలుసుకున్న మోదీ..!

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -