Friday, April 19, 2024
- Advertisement -

ఏపి మంత్రి పేర్ని నాని ఇంట విషాదం!

- Advertisement -

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఇంట విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పేర్ని తల్లి నాగేశ్వరమ్మ(82) ఈరోజు తుదిశ్వాస విడిచారు. రెండ్రోజుల క్రితమే ఆంధ్రా హాస్పిటల్ నుంచి నాగేశ్వరమ్మ డిశ్చార్జ్ అయ్యారు.  

ఈ తెల్లవారుజామున నాగేశ్వరమ్మ తీవ్ర అస్వస్థత పాలవడంతో మళ్లీ అదే ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. తల్లిని కోల్పోయిన పేర్ని నానికి  సీఎం జగన్ తన సంతాపం తెలియజేశారు. తీవ్ర విచారంలో ఉన్న నానికి ఆయన ధైర్యం చెప్పారు.

అమెరికా జుట్టు చైనా చేతిలో..!

భారత జలాలపై కొత్త ఆయుధాలు..!

హాంకాంగ్​కి అమెరికా మద్దతు..!

పాలనాయంత్రాంగంపై బైడెన్ దృష్టి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -