Tuesday, April 23, 2024
- Advertisement -

పాక్ కుట్రలనీ అందరి ముందు బట్ట బయలు..!

- Advertisement -

నగ్రోటా ఘటన వ్యవహారంపై.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు భారత్‌ సమాచారం ఇచ్చింది. పాకిస్థాన్ కేంద్రంగా భారత్‌లో జరుగుతున్న ఉగ్ర కుట్రలను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లింది.

సరిహద్దు ఉగ్రవాదంపై పీ-5 దేశాలకు భారత్​ సమాచారం ఇచ్చింది. పాకిస్థాన్.. ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిలుస్తోందని తెలిపింది. అమెరికా, రష్యా, చైనా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాలకు ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా వివరించారు. ముంబయిపై ఉగ్రదాడి తరహా దాడులకు ప్రణాళిక రచించిన పాకిస్థాన్‌కు చెందిన నలుగురు జైషే మహ్మద్​ ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్‌లోని నగ్రోటాలో భద్రతా బలగాలు హతమార్చాయి.

సైడ్ క్యారెక్టర్స్ నేను చేయలేను : హీరో తరుణ్

రహస్యంగా పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..!

అమ్మ పాత్రల్లో నటించే వీరి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -