- Advertisement -
జీఎస్టీ వీడియో, మహిళలను కించపరిచిన కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు స్వల్ప ఊరట లభించింది. ఆయన విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు తెలిపారు.
గత శనివారం రామ్ గోపాల్ వర్మ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరైన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన మళ్లీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉండగా.. మార్చి మొదటి వారం పిలవనున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు.