నంద్యాల ఉప ఎన్నిక వ్యవహారం టీడీపీకి తల నొప్పిగా మారింది.టికెట్టు ఎవరికి ఇవ్వాలో తెలయిక బాబు అభ్యర్తి వ్యవహారం వాయిదా వేస్తూ వస్తున్నారు.అయితే త్వరలోనే ఉప ఎన్నిక తేదీ వెలువడటంతో బాబుకు గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి.
ఈ ఉప ఎన్నికలో ఓటమి ఎదురైతే బాబు పాలనకు కౌంట్డౌన్ స్టార్ట్ అయినట్లేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.ఎన్నికను ప్రతీష్టాత్మకంగా తీసుకున్న బాబు టికెట్ను భామా,శిల్పా వర్గాలలో ఎవరికి ఇవ్వాలో సొంత సర్వే నిర్వహించుకున్నారు.అయితే సర్వేలో బాబుకు ఉహించని దిమ్మతిరిగే షాక్ తగిలింది.
{loadmodule mod_custom,GA1}
భూమా నాగిరెడ్డి మరణంలో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమయ్యింది.టికెట్టు విషయంలో టీడీపీలోనే భామా,అఖిల ప్రియ వర్గాలమద్య తీవ్ర పోటీ నెలకొంది.ఇద్దరూ కూడా వెనక్కు తగ్గకపోవడంతో ఎవరికి ఇవ్వాలో సర్వే నిర్వహించారు.శిల్పాకు టికెట్టు ఇవ్వకుండా భామాకు ఇవ్వాలని బాబు ముందు భావించారు. దీంతో శిల్పా అయితే స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధిస్తానని ప్రకటించారు.అయితే తాజాగా బాబు సొంత సర్వేలో ఇలాంటి ఫలితాలే వచ్చాయంట.భూమా కుటుంబం నుంచి నిలబెడితే ఓడిపోవడం ఖాయమని సర్వేలో తేలిందట.
{loadmodule mod_custom,GA2}
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుపులను గెలిచిన భామా… పార్టీ మారినా క్షేత్రస్థాయిలో వైసీపీ క్యాడర్ చెక్కుచెదరకుండా ఉంది.కర్నూలు రాజకీయాలలో తనదైన ముద్రవేసుకున్న భామా మరణం వైనస్ని బాబు సర్వేలో తేలింది.వైసీపీకీ అండగా ఉన్న సీనియర్నేత నారాయణరెడ్డిని టీడీపీ శ్రేణులు హత్య చేయడం…ప్రజలల్లో టీడీపీపై వ్యతిరేకత నెలకొంది.ఉప ఎన్నిక ఓటమికి అదికూడా కారనంగా ఉంది.వైసీపీ తరుపు ఎవరు నిలబడినా గతంలో కంటె అత్యధిక మెజారిటీ వస్తుందని సర్వేలో తేలిందట.అందుకే ఎన్నికను వాయిదా వేయించే పనిలో బాబు బిజీగా ఉన్నారంట. ఒక వేల టికెట్టు విషయంపై మాత్రం శిల్పావైపె మొగ్గుచూపచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related