Sunday, May 5, 2024
- Advertisement -

సొంత‌పార్టీ కార్య‌క‌ర్త‌ల‌చేతిలో అవ‌మాన‌పాల‌యిన లోకేష్‌

- Advertisement -
TDP Followers shock to Nara Lokesh in Vijayawada

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ నాయుడికి మ‌రో చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. ప్ర‌స్తుతం త‌రుణంలో చంద్ర‌బాబుకు సొంత‌పార్టీ నుండి ఎదుర‌వుతున్న తీవ్ర అస‌మ్మ‌తి జ్వాల‌లు …

తాజాగా ఇప్పుడు లోకేష్‌క్‌కు అలాంటి అనుభ‌వాలే ఎదుర‌వుతున్నాయి.విజ‌య‌వాడ‌లో పంచాయితీ రాజ్ 40 వ‌వార్షికోత్స‌వం జ‌రిగింది.ఈస‌మావేశానికి నారో లోకేష్ ముఖ్యఅతిధిగా హాజ‌ర‌య్యారు.

{loadmodule mod_custom,Side Ad 1}

లోకేష్ మాట్లాడుతుండ‌గా గొమ్ములూరుకు చెందిన టీడీపీ కి చెందిన సీనియ‌ర్ కార్య‌క‌ర్త స‌మావేశం సాక్షిగా లోకేష్‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు.కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారంటూ నినదించారు. పార్టీలో కష్టపడుతున్న కార్యకర్తలకు న్యాయం చేయడం లేదని లోకేష్‌ను నిలదీశారు.ఇత‌ర పార్టీల నుండి వ‌చ్చిన వారిని అంద‌లం ఎక్కిస్తున్నార‌నీ అవేద‌న వ్య‌క్తం చేశారు.
అందరి ముందు కార్యకర్త నిలదీయడంతో లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. నీ వ్యక్తిగత అభిప్రాయాన్ని, పార్టీ అభిప్రాయంగా చెప్పొద్దు అన్నారు. తన సమస్యలపై గతంలో చంద్రబాబును నాలుగుసార్లు కలిశానని అయినా సీఎం కూడా న్యాయం చేయలేదని నిలదీశారు.సీనియ‌ర్ కార్య‌క‌ర్త‌ల‌కు న్యాయం చేయ‌లేన‌పుడు నిల్చొని మాట్లాడ‌టం ఎందుక‌ని ఇక చాల్లే కూర్చొని మాట్లాడంటి అంటూ త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

{loadmodule mod_custom,Side Ad 2}

అయితే కార్య‌క ర్త‌మీద లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్టీలో సీనియ‌ర్ అయిన కార్య‌క‌ర్త‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేని చిన‌బాబు ప్ర‌తిక్షాల‌కు ఇంకేం స‌మాధానం చెబుతార‌ని అక్క‌డున్న వారంతాచ‌ర్చించుకున్నారు. చివ‌రికి సొంత పార్టీకి చెంది కార్య‌క‌ర్త‌చేతిలో చిన‌బాబుకు చేదు అనుభ‌వం.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -