విజయవాడ రాజకీయాల్లో నిలబడాలంటే కాస్త దైర్యం కావాలి. రాజకీయంగా పార్టీలు ఎంత బలంగా ఉన్న సరే వ్యక్తుల పరంగా నిలబడాలి.. శాసించాలంటే ఏ పరిస్థితినైన సరే సమర్ధంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అలా నిలబడి రాజకీయం చేసిన దేవినేని ఫ్యామిలీ బాగానే ఆకట్టుకుంది.
ఎంత మంది విజయవాడ నుంచి రాజకీయం చేసిన సరే వారికి మాత్రం ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. నేహ్రు అంటే కృష్ణ జిల్లా.. కృష్ణ జిల్లా అంటే నేహ్రు అనే విధగా దేవేనినేని నేహ్రు గుర్తింపు తెచ్చుకున్నారు. విజయవాడలో వారికి ఉన్న పట్టు మరే ఫ్యామిలీకి కూడా లేదు. లగడపాటి రాజగోపాల్ విజయవాడ ఎంపీగా పని చేసిన సరే ఆయన మాత్రం కొత్తవరకే పరిమితం అయ్యారనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే అవినాష్ రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఓటమి పాలైన ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి ఆనంతరం తూర్పు నియోజిక వర్గం ఇన్చార్జ్ గా బాధ్యత చేపట్టారు.
ఇక ఇప్పుడు అవినాష్ ముందు మరో బాధ్యత పెట్టడంకు గాను సీఎం జగన్ సిద్దమయ్యారు. దేవినేని ఫ్యామిలీకి ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకున్న సీఎం జగన్.. విజయవాడ నగర అధ్యక్షుడి బాధ్యతలను స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఇచ్చే అవకాశం ఉందని టాక్. అందుకే ఇప్పుడు ఆయనకు కీలక బాధ్యతలు ఇచ్చే ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు. క్షత్రస్థాయిలో మాస్ సామాజిక వర్గాలను అవినాష్ అయితే పార్టీ వైపు తిప్పుతారని జగన్ భావిస్తున్నారని అంటున్నారు.
ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి రావడం బాలయ్య ఫ్యామిలీకి ఇష్టం లేదా ?
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..!
జగన్ మా మాట వినరు.. చెప్పుడు మాటలు వింటారు : రఘు రామకృష్ణరాజు
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : కరోనా విషయంలో జగన్ షాకింగ్ నిర్ణయం..!