జబర్ధస్త్.. లో చాలా మంది కమెడియన్లు.. బాగా ఫాపులర్ అయ్యారు. అందులో ఒకరు.. జబర్దస్త్ అప్పారావు. చాలా తక్కువ టైంలోనే చాలా బాగా ఫేమస్ అయ్యాడు అప్పారావు. అయితే ఓ స్కిట్ షకలక శంకర్ తో వివాదం జరగడం కూడా అప్పారావును చాలా హైలైట్ చేసింది.
{loadmodule mod_custom,GA1}
షకలక శంకర్ తిడితూ.. అక్కడే ఏడ్చాడు అప్పారావు. ఆ స్కిట్ టైంలో ఏం జరిగిందో.. అసలు నిజయం ఏంటో చెప్పాడు అప్పారావు. రైటర్ తో కలిసి.. షకలక శంకర్ ఆ స్కిట్ రెడీ చేశాడు. ఆ స్కిట్ వల్ల ప్రపంచానికి నా గురించి తెలిసింది. అది లేకపోతే.. నేను ఈ స్థాయికి వచ్చేవాడి కాదేమో. అక్కడ షకలక శంకర్ ఓ సింహంగా చేశాడు. నేను ఓ ఏనుగును. అయితే అడివిలో.. జంతువులన్నీ రాజు అవాలని ఆశపడుతాయి. అన్ని జంతువుల లాగే.. షకలక శంకర్ వచ్చి నన్ను కొరడాతో కొట్టాడు. ఒక సారి సరేలే అనుకున్నా.. రెండోసారి అలానే కొట్టాడు. మూడో సారి కొట్టినప్పుడు.. మనిషివా.. పశువ్వా అని గట్టిగా తిట్టేసాను.. స్టేజ్ దిగి వెళ్లి ఏడ్చేయడం మొదలు పెట్టాను. అది చూసి అందరూ షాక్ అయ్యారు. డబ్బుల కోసం వస్తే.. కొడతారా అని నిలదీశాను అని చెప్పాడు అప్పారావు.
{loadmodule mod_custom,GA2}
వాస్తవానికి ఇదంత స్కిట్ లో జరిగిన ఇంప్రూవ్ మెంట్ మాత్రమే. లాస్ట్ లో ఇలా మార్చాం. ఈ విషయం అక్కడ ఉన్న ఎవరికి తెలియదు. దీంతో అందరూ షాక్ అయ్యారు. నాగాబాబు గారు, రోజా గారు కూడా నమ్మారు. కానీ ఇది కామెడీ మాత్రమే అని అసలు నిజం బయట పెట్టాడు అప్పారావు. కామెడీ అంటే అక్కడ జరుగుతున్నదాంత నిజమే అని అందరినీ నమ్మించడంలో విజయం అయ్యామని.. అప్పారావు గర్వాంగా చెప్పాడు.
{youtube}Zj1G8z_2XwQ{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related