Saturday, April 20, 2024
- Advertisement -

పీఆర్సీ ఎప్పుడు ఇస్తారంటే..!

- Advertisement -

ఉద్యమాలకు పుట్టినిల్లు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యేకత చాటుకున్న మానుకోట ప్రజలు మరోసారి టి.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని టి.ఆర్.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు విజ్ఞప్తి చేశారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని రవీందర్ రావు కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. ఉద్యోగ సంఘాల బాధ్యులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.

ఇది అంతా దాని కోసమే.. రేవంత్ కామెంట్స్..!

విశాఖలో కేటీఆర్ కి పాలాభిషేకం!

‘సారంగ దరియా’ వివాదం.. శేఖర్ కమ్ముల ఏమన్నారో తెలుసా?

అక్కడ కొల్లు అరెస్ట్.. ఇక్కడ బాబోరు .. లోకేశం అరుపులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -