Saturday, May 11, 2024
- Advertisement -

భూటాన్​లో కొత్త రకం కార్డులు..!

- Advertisement -

భూటాన్​లో రెండో దశ రూపే కార్డు సేవలను.. ఆ దేశ ప్రధాని లొటాయ్​ షెరింగ్​తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. వర్చువల్​గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు విదేశాంగశాఖ తెలిపింది. దీంతో భూటాన్​వాసులు భారత్​లో తమ రూపే కార్డులను వినియోగించుకునేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొంది.

గతేడాది ఆగస్టులో మోదీ భూటాన్​ పర్యటన సందర్భంగా.. తొలిదశ రూపే కార్డులను ఇరువురు ప్రధానులు సంయుక్తంగా ప్రారంభించారు. తొలిదశ రూపే కార్డులు అమలు కావడం వల్ల.. భూటాన్​లో ఏటీఎం కేంద్రాలు, పాయింట్​ ఆఫ్​ సేల్​(పీఓఎస్​) వంటి సర్వీసులు మొదలయ్యాయి. భారత్​కు చెందిన రూపే కార్డుతో డెబిట్​, క్రెడిట్​ చెల్లింపులు సహా.. ఇ-కామర్స్​ సైట్లలో అన్నిరకాల లావాదేవీలు జరుగుతాయి.

ఆ రాష్ట్రాలలో మళ్ళీ కర్ఫ్యూ..!

సొంత విమనాలు ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

సీతా సమేతంగా పరదేశి రామలక్ష్మణులు!

చిట్టిబాబు ను పుష్ప‌రాజ్ మైమ‌రిపిస్తాడా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -