Monday, May 20, 2024
- Advertisement -

పాపం.. పట్టపగలే.. అనుష్కను ఏం చేశారో తెలుసా..?

- Advertisement -
Road Ravana Shocks To Anushka In Tamilanadu

బాహుబలి సినిమా తర్వాత అందాల భామ అనుష్కకి దక్షిణాదిలోనే కాదు.. దేశవ్యాప్తంగా మంచి ఫాపులరిటీ వచ్చింది. ఆమె ఎక్కడ కనిపించిన ఫ్యాన్స్ అమెను చూడటానికి ఎగబడుతున్నారు. కానీ రీసెంట్ గా తమిళనాడులో అనుష్కశెట్టికి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈ సంగతిపై ఇంకా అనుష్క నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.

{loadmodule mod_custom,Side Ad 1}

ఇంతకు అక్కడ అనుష్కకు ఏమి జరిగిందంటే..బాహుబలి తర్వాత అనుష్క నటిస్తున్న భాగమతి సినిమా ఆ సినిమా షూటింగ్ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ సినిమా షూటింగ్ కోసం పొల్లాచికి వెళ్లిన అనుష్క స్థానిక రవాణాశాఖ అధికారులు చుక్కలు చూపించారు. డ్రైవర్ వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో కార్‌వాన్‌ను అధికారులు సీజ్ చేశారు. వాహన తనిఖీల్లో భాగంగా అనుష్క ప్రయాణిస్తున్న కార్‌వాన్‌ను పరిశిలీచిగా.. రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యాన్‌ను ఉపయోగిస్తున్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

అందుకే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నామని రవాణాశాఖ సిబ్బంది వెల్లడించినట్టు సమాచారం. తనిఖీలో భాగంగా డ్రైవర్ వద్ద ఎలాంటి పత్రాలు లేవట. వాటి గురించి ఆరా తీయగా డ్రైవర్ చెప్పిన సమాధానాలు రవాణాశాఖ సిబ్బందికి పలు సందేహాలు తలెత్తాయట. దాంతో ఆ వాహనాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకొన్నారట. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి తర్వాత అనుష్క మరోసారి చారిత్రక నేపథ్యమున్న సాగే భాగమతి సినిమాలో నటిస్తోంది. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిల్లా జమీందార్ ఫేం జీ అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. 

{youtube}M4qKoyrewyo{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అనుష్కను ఆ విషయంలో బాగా ఏడిపించిన నాగార్జున..
  2. అనుష్క కి ఇంకా పెళ్లి కాకపోవడానికి కారణం నాగార్జునే
  3. అనుష్కతో పెళ్లి పై.. ప్రభాస్ ఏం చెప్పాడో తెలుసా..?
  4. వారి కోసం అక్కడ వరకు వెళ్లిన రాజమౌళి ఫ్యామిలీ, అనుష్క

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -