సినీ నటుడు భరత్ గతంలో పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారిన.. ఇప్పుడు అర్థాంతరంగా జీవితం ముగిసిపోయింది. ఇప్పుడిప్పుడే చెడు అలవాట్లకు దూరం ఉంటున్న భరత్.. ఇటివలే రోడ్డు ప్రమాదం మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ లో పరిసర ప్రాంతంలోని అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే.
{loadmodule mod_custom,GA1}
అయితే భరత్ చనిపోయిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందరినీ షాక్ చేస్తున్నాయి. భరత్ ను చూడటానికి రవితేజ, కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. విదేశాల్లో ఉన్న భరత్ భార్య కూడా రాలేదు. మరో వైపు తమ్ముడు చనిపోయిన మరుసటి రోజే రవితేజ షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం రాజా ది గ్రేట్ సినిమా లో రవితేజ నటిస్తున్నాడు. షూటింగ్ వాయిదా వేయాల్సి వస్తుందని భావించిన దర్శకుడు అనిల్ రావిపూడి….అందుకు సంసిద్ధమయ్యారని, అయితే దర్శకుడికి షాకిస్తూ షూటింగ్ కొనసాగించాలని చెప్పిన రవితేజ… షూట్ కు హాజరయ్యారట. అయితే ఒకానొక టైంలో హీరో పవన్ కళ్యాణ్ రవితేజకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఫోనులో.. సొంత కుటుంబ సభ్యులు ముందు గా చూసుకోవాలి.
{loadmodule mod_custom,GA2}
సినిమాలు తరువాత, తనవారు కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు, మనిషి ఎంత చెడ్డవాడైన చనిపోయిన తర్వాత కూడా దూరం పెట్టడం ధర్మం కాదు” ఇప్పటికైనా మృతదేహానికి ఏర్పాట్లను పర్యవేక్షించమని ” పవన్ కళ్యాన్ ఫోన్ లో మాట్లాడాడట. అయినప్పటికి రవితేజ హాజరు కాకపోవటం గమనార్హం.
{youtube}GRJ9W49lDlY{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related