Friday, May 17, 2024
- Advertisement -

కారు ప్రమాదంనికి ముందు నిషిత్ ఏం చేసాడు..?

- Advertisement -
nishith wants make film with mokshagna

కారు యాక్సిడేంట్ లో మంత్రి నారయణ కొడుకు మరణించిన సంగతి తెలిసిందే. తెల్లవారు సమయంలో నిషిత్ కారు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరగకముందు నిషిత్ ఆ రోజు నైట్ ఎక్కడ ఉన్నాడు..? ఏం చేసాడు..? అనే విషయాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై రకరకల వార్తలు వినిపిస్తున్నాయి.

నిషిత్ మంత్రి నారాయణ కొడుకు కాబట్టి అతనికి.. సెలెబ్రిటీల వారసులతో మంచి స్నేహాం ఉంటుంది. అయితే టాలీవుడ్ హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కూడా నిషిత్ కు ఫ్రెండ్ అని అంటున్నారు. ఆ రోజు రాత్రి నిషిత్ మోక్షజ్ఞని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్ గా ఉన్న నిషిత్ కి సినిమాలపైన కూడా బాగా ఆసక్తి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆసక్తితోనే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తో సినిమాని నిర్మించాలని నిషిత్ ప్లాన్ చేసుకున్నాడట.

{loadmodule mod_custom,Side Ad 1}

ప్రమాదానికి ముందు రోజు రాత్రి నిషిత్ మోక్షజ్ఞ ని కలసి ఈ సంగతిపై చర్చించించాడని అంటున్నారు. రాత్రి లేట్ అవ్వడంతో అంత ఇంటికి వెనుదిరిగారని ఆ క్రమంలోనే నిషిత్ ప్రమాదానికి గురయ్యాడని అంటున్నారు. గతంలో మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా వార్తలు వచ్చాయి కానీ నిషిత్ ఎప్పుడు వినపడలేదు. మరి కొందరూ ఈ వార్తలు ఊహాజనిత కథనాలే అని అంటున్నారు. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. చాలా సేఫ్టీ కారు అయినప్పటికి నిషిత్‌ ఎందుకు చనిపోయాడో తెలుసా ?
  2. షాకింగ్ : బన్నీ కారుకు యాక్సిడెంట్.. అసలు ఏం జరిగింది..?
  3. నిషిత్‌ యాక్సిడేంట్ కు కారణం అయిన కారును మంత్రి నారాయణ ఏం చేశారో తెలుసా..?
  4. యాక్సిడేంట్ అయిన కారుపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇదే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -