టాలీవుడ్ కమెడియన్ అలీ మరో సారి తన ఘాటు కామెట్లు చేశారు. ఆ కామెంట్స్ కూడా యాంకర్ అనసూయపైనే. దాంతో అనసూయపై కామెంట్స్ చేయడంతో.. అక్కడ ఉన్నవారంత ఒక్కసారిగా షాక్ అయ్యారు. యాంకర్ అనసూయ, ఆలీ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ ఇటీవలే ఓ అవార్డ్స్ ఫంక్షన్ చేశారు.
ఈ వేడుకలో రాజ్తరుణ్ను వేదికపైకి రావాల్సింది అనసూయ ఆహ్వానించింది. అయితే సరదగా మాట్లాడే రాజ్ తరుణ్.. నాకు ఎవరూ జత లేరా..? అంటూ అనసూయని ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. అయితే రాజతరుణ్ ను పిలవకముందు.. అప్పటివరకూ ఇద్దరినీ కలిపి ఆహ్వానించిన అనసూయ రాజ్ తరుణ్ విషయంలో మాత్రం ఒక్కడినే ఆహ్వానించింది. దాంతో రాజ్ తరుణ్ ఆ కామెంట్ చేశాడు. దాంతో అనసూయ పోడియం దిగి రాజ్తరుణ్తో కలిసి వేదికపైకి వచ్చేందుకు కిందకు దిగింది.
{loadmodule mod_custom,Side Ad 1}
అక్కడే ఉన్న ఆలీ దీని గమనిస్తూ.. నోట్లో మాట అగకా… ఎవరు జత కావలన్న వెళ్లిపోతావా..? అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ వినగానే అనసూయ షాక్ అయ్యింది. దాంతో అక్కడ ఉన్నవారంత తెగ నవ్వుకున్నారు. అయితే ఆలీ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదేం కొత్త కాదు.. గతంలో కూడా హీరోయిన్లపై సెటైర్లు వేస్తూ.. ఫన్ కోసమే అని లైట్ తీసుకోమన్నాడు. అనుష్క, సమంత లాంటి స్టార్ హీరోయిన్లపై ఆలీ ఘాట్ కామెంట్స్ చేశారు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}VnnYrk6Ao2I{/youtube}
Related