Saturday, April 20, 2024
- Advertisement -

జీ-20లో కరోనా పోరులో కొత్త మార్గాలు..!

- Advertisement -

జీ-20 సదస్సులో.. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను రక్షించడం, మహమ్మారి వల్ల పతనమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, ఉత్తమ భవిష్యత్తుకు పునాది వేయడం అనే అంశాలపై చర్చించారు ఆయా దేశాధినేతలు. వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో.. కరోనాపై పోరులో జీ-20 దేశాలు ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తున్నాయనే దాని గురించి మాట్లాడారు. వైరస్​ కట్టడి, వ్యాక్సిన్​ ఉత్పత్తి, పంపిణీనే ప్రధాన అజెండాగా సాగిందీ సదస్సు.

కరోనా వైరస్​పై పోరాటంలో భాగంగా వ్యాక్సిన్​ను అభివృద్ధి చేయడం, దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాం. వాటి ఫలితాలు త్వరలోనే పొందుతాం. ఈ సదస్సులో అందరితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. మరికొంత కాలం పనిచేయాలని ఉంది. అని ట్రంప్ అన్నారు.

కరోనాకు వ్యతిరేకంగా ఆరోగ్యపరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంతేగాక తదుపరి ఎదుర్కొవాల్సిన సవాళ్ల గురించి కూడా జాగ్రత్త పడాలి.” అని ఫ్రాన్స్ అధ్యక్షుడు అన్నారు.

కరోనా వాక్సిన్ పై.. వైట్ హౌస్ కొత్త ప్రకటన..!

కరోనా వచ్చింది… ఉరిశిక్ష తప్పింది..!

ఆ గ్రామంలో అందరికీ కరోనా.. కానీ..

ఫైజర్‌ రావడానికి రంగం సిద్ధం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -