Thursday, May 9, 2024
- Advertisement -

సౌదీ అరేబియా రాజు ఆహ్వానం.. నేడు మోదీ..!

- Advertisement -

రెండు రోజుల పాటు జరగనున్న 15వ జీ-20 సదస్సు శనివారం ప్రారంభంకానుంది. సౌదీ అరేబియా రాజు సల్మాన్​ బిన్​ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా శనివారం ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రియలైజింగ్​ ది ఆపర్చ్యూనిటీస్​ ఆఫ్​ 21స్ట్​​ సెంచ్యూరీ ఫర్​ ఆల్​” అనేది ఈసారి థీమ్​గా ఎంచుకున్నట్టు భారత విదేశాంగశాఖ వెల్లడించింది.

ఈ ఏడాది ఇప్పటికే ఓసారి జీ-20 సదస్సును నిర్వహించారు. మార్చి నెలలో జరిగిన ఆ భేటీలో.. కరోనా వ్యాప్తిపై నేతలు చర్చించారు.సౌదీ రాజు ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జీ-20 సదస్సులో పాల్గొంటారు. కొవిడ్​-19 రికవరీ సమయంలో ప్రదర్శించాల్సిన ఐకమత్యం, ధైర్యంపై ఈ సదస్సులో నేతలు దృష్టి పెడతారు. ఉద్యోగ కల్పనకు సంబంధించి తమ ప్రణాళికలను నేతలు చర్చిస్తారు. స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంపై వీరు సమాలోచనలు చేస్తారు.

కరోనా వచ్చింది… ఉరిశిక్ష తప్పింది..!

ఆ గ్రామంలో అందరికీ కరోనా.. కానీ..

చిట్టిబాబును పెళ్లి చేసుకుంటా..! : అనసూయ

ఫేస్​బుక్ లో తేడా వచ్చింది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -