Monday, April 29, 2024
- Advertisement -

ఈ నెల 7న ముహూర్తం పెట్టిన సీఎం కేసీఆర్..!

- Advertisement -

ఈనెల 7న టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన తెరాస రాష్ట్ర కార్యవర్గం భేటీ జరుగనుంది.

ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు మంత్రులు, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్లు, జడ్పీఛైర్‌పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్​ అధ్యక్షులను ఆహ్వానించారు.

పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.

ప్రముఖ నటుడు కాంతారావు సతీమణి కన్నుమూత!

జనసేన అభిమానులకు చెక్‌ పెట్టిన సోము వీర్రాజు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -