Tuesday, May 21, 2024
- Advertisement -

ఈ 28 మంది వలన ఏమి లాభం: లోకేష్

- Advertisement -

జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కును తాకట్టు పెడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మ‌ణిహారంగా వెలుగొందుతోన్న విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మేస్తుంటే ముఖ్యమంత్రి మౌనం వహించడం దేనికి సంకేతమని నిలదీశారు. ప‌రిపాల‌నా రాజ‌ధాని అంటే ఇలా ఒక్కో ప‌రిశ్రమను అమ్మేయ‌డం, అడ‌వులు-కొండ‌ల్ని క‌బ్జా చేయ‌డ‌మేనా అని మండిపడ్డారు.

28 మంది వైసిపి ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 32 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకని లోకేశ్ స్పష్టం చేశారు. వేలాది మంది ప్రత్యక్షంగా, ల‌క్షలాదిమంది ప‌రోక్షంగానూ దీని ద్వారా ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు.

ఈ నెల 7న ముహూర్తం పెట్టిన సీఎం కేసీఆర్..!

ప్రముఖ నటుడు కాంతారావు సతీమణి కన్నుమూత!

జనసేన అభిమానులకు చెక్‌ పెట్టిన సోము వీర్రాజు!

సోహెల్ తో అరియానా మళ్ళీ రెచ్చిపోయిందిగా…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -