Monday, April 29, 2024
- Advertisement -

ఇక పై పిల్లలికి ఆ రెండు తినుబండారాలు బంద్..!

- Advertisement -

రెండేళ్ల లోపు పిల్లలకు తీపి పదార్థాలు ఆహారంగా పెట్టకూడదని అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల్లో పేర్కొంది. పిల్లలకు కనీసం ఆరు నెలలైనా తల్లి పాలు తాగించాలని సూచించింది. ఐస్​క్రీమ్​, కేక్​ వంటి పదార్థాలకు దూరంగా ఉంచాలని కోరింది.

మొదటి దశలో పిల్లలకు పౌష్ఠికాహారం అందించడం చాలా ముఖ్యమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పోషకాహార నిపుణులు బార్బరా ష్నీమన్​ అన్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

రోజువారీ ఆహారంలో చక్కెర శాతం 6 కన్నా తక్కువగా ఉండాలని, మద్యం సేవించే పురుషులు ఒక డ్రింక్​కు మాత్రమే పరిమితం కావాలనే మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు శాస్త్రవేత్తలు. కానీ, మొత్తం క్యాలరీల్లో చక్కెర శాతం 10 కన్నా తక్కువగా ఉండాలని, మద్యం సేవించే పురుషులు రెండు డ్రింక్​లకు పరిమితం కావాలనే పాత మార్గదర్శకాల్లో ఏ మార్పు జరపలేదు అమెరికా ప్రభుత్వం.

షూగర్ వ్యాధి ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

గిన్నిస్​ బుక్ ఆఫ్​ వర్డల్​ రికార్డుల్లో మరో భారతీయుడు..!

లేడీ గెటప్ లో మన హీరోలు..

విజయశాంతి నటించిన టాఫ్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -