మెగాస్టార్ చిరంజీవి.. ఇటివలే వెండితెరపైన తన సత్తా చాటి.. యాంకరింగ్ రంగంలోకి వచ్చారు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం కి గత మూడు సీజన్స్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించగా.. ఆ తర్వాత నాలుగో సీజన్ లో నాగార్జున కి బదులుగా రంగంలోకి మెగాస్టార్ దిగారు. అయితే మెగాస్టార్ కి ఇండస్ట్రీ లో ఉన్న ఫాల్లోవింగ్ చూసి అందరు ఇకా మా టీవీ రేటింగ్ అమాంతం పెరిగిపోతుందని అంచనా వేసారు.
అయితే అభిమానుల అంచనాలు మొత్తం ఈ ప్రోగ్రాం లో రివర్స్ అయ్యాయి. సినిమాలో చేసిన విధంగానే ప్రోగ్రాం లో కూడా మ్యాజిక్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అది కుదరలేదు. మెగాస్టార్ దెబ్బతో షో రేటింగ్ టీ అర్పి అమాంతం పెరిగిపోతాయని ఎదరు చూస్తున్న ఫాన్స్ కి గట్టిగా షాక్ తగిలింది. మెగాస్టార్ హోస్ట్ గా చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం కి టీ అర్పి ఏం పెరగలేదు. టీ అర్పి పెంచడానికి చిరు చాలా ప్రయత్నాలు చేసిన ఉపయోగం లేకుండా పోయింది.
{loadmodule mod_custom,Side Ad 1}
దీంతో ఇంకా చిరు ఈ షో ని తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారట. ఈ నెలలో సీజన్ కూడా పూర్తీ అవుతుంది. ఇకా ఈ సీజన్ నుండి చిరు బయటకు రావలని చూస్తున్నాడట. ప్రస్తుతం చిరు ఉయ్యాలవడా నరసింహ రెడ్డి సినిమాతో బిజీ కాబోతున్నారట. అందుకే చిరు కూడా ఈ ప్రోగ్రాం ని పక్కన పెట్టలనుకుంటున్నారు.ఎలాగో ఈ షూటింగ్ వచ్చే ఏడాది వరకు పట్టవచ్చు అని ఇకా ఈ సినిమాతో చిరు బిజీ గా ఉంటారని బహుశా ఈ ప్రోగ్రాం పై కన్ను వేయకపోవచ్చని అందుకే ఈ షో నుంచి చిరు తప్పుకుంటున్నాడని తెలుస్తోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}NMvIbQVpLd4{/youtube}
Related